కాంగ్రెస్ వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత
ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన కొత్త అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఈ కొత్త జాబితాలో ఆరుగురు లోక్సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖ నుంచి…