కోర్టులో జై టీజీ, జై కేసీఆర్ నినాదాలు చేసిన కవిత
రిమాండ్ పదవీ కాలం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. తనను కోర్టుకు తీసుకువెళుతుండగా.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని కవిత అన్నారు. నిందితుల్లో ఒకరు…