Sun. Sep 21st, 2025

Tag: Pvnarasimharao

పీవీ నరసింహారావుకు మోదీ భారతరత్న ప్రకటించారు!

మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌లతో పాటు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో, పివి నరసింహారావు గారిని సత్కరించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం…