Sun. Sep 21st, 2025

Tag: Ranjithsreenivasancase

ఒకే హత్య కేసులో 15 మందికి మరణశిక్ష

కేరళలోని సెషన్స్ కోర్టు ఒకే హత్య కేసులో 15 మందికి మరణశిక్ష విధించింది. కేరళ చరిత్రలో ఒకే కేసులో ఇంతమంది వ్యక్తులకు మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. 2021 డిసెంబర్ 19న హత్యకు గురైన బీజేపీ నాయకుడు, న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్…