దావోస్ లో బాబు, రేవంత్ రెడ్డిల మొదటి ఫోటో
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు,రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి స్విట్జర్లాండ్ వెళ్లిన చంద్రబాబు ఈరోజు గమ్యస్థానానికి చేరుకున్నారు. దీని తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి…