ఈ రోజు స్టాక్ మార్కెట్ మూసివేయడానికి కారణం?
ఈ రోజు, నవంబర్ 20న భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. బిఎస్ఇ మరియు ఎన్ఎస్ఇ ఈ రోజు మూసివేయబడతాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. అందుకే మార్కెట్ ను మూసివేశారు. అంటే ఈ…